బిజినెస్

రూ.17వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం మోసాలకు గురికావడం వల్ల రూ. 16,789 కోట్లు నష్టపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కు సమర్పించిన ఫ్రాడ్ మానిటరింగ్ నివేదికల ప్రకారం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మోసాల కారణంగా రూ. 16,789 కోట్లు నష్టపోయాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వివరించారు. ఆర్‌బీఐ సైబర్ సెక్యూరిటీపై నిపుణులతో కూడిన ఒక ఇంటర్ డిసిప్లీనరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని కూడా ఆయన వెల్లడించారు.