బిజినెస్

డిపాజిటర్లకు తీపికబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: డిపాజిటర్లకు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేస్ పాయింట్లు పెంచింది. మే 28 నుంచి బ్యాంకు ఏడాది, రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ 6.65 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంతకు ముందు ఇది 6.60 శాతంగా ఉండేది. ఇక సీనియన్ సిటిజన్లకు అంతకు ముందు చెల్లిస్తున్న 6.9 శాతం వడ్డీని 7.15 శాతానికి పెంచింది. వీరికి రెండు, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా 7.15 శాతం వడ్డీ చెల్లించనుంది.