బిజినెస్

జీఓఎం పవర్ మీట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) పవర్ మీట్‌లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ శాఖల మంత్రి ఆర్‌కే సింగ్ తదితరులు.