బిజినెస్

వెండి, బంగారంపైనే అధిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే స్టాక్ మార్కెట్ షేర్లపై పెట్టిన పెట్టుబడుల కంటే వెండి, బంగారంపై పెట్టిన పెట్టుబడులకే మదుపరులు అధిక లాభాలను అందుకున్నారు. బంగారం ధర 22.29 శాతం పెరిగితే, వెండి ధర 40.69 శాతం పెరిగింది మరి. ఇదే వ్యవధిలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి సెనె్సక్స్ కేవలం 7.79 శాతం మాత్రమే పుంజుకుంది. కాగా, గత పదిహేను సంవత్సరాల్లో పనె్నండు సంవత్సరాలు బంగారంపై పెట్టుబడులు మదుపరులకు లాభాలనే అందించడం గమనార్హం.