బిజినెస్

రెండు రోజుల్లో రూ. 10.35 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: స్టాక్ మార్కెట్లలో గత రెండు రోజుల నుంచి సాగుతున్న భారీ లాభాల ర్యాలీతో మదుపర్ల సంపద రూ.10.35 లక్షల కోట్లు పెరిగింది. ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పన్నుకోత చర్యలతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ప్రత్యేకించి శుక్రవారం దశాబ్ధకాలపు 5.32 శాతం గరిష్ట లాభాన్ని సెనె్సక్స్ నమోదు చేసింది. సోమవారం 30 షేర్ల సూచీలో 16 షేర్లు లాభాలను గడించాయి.
*చిత్రం...బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ వద్ద ధరలను చూస్తున్న ప్రజలు