బిజినెస్

జీపీఎఫ్‌పై 7.9 శాతం వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 24: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (ఆంధ్రప్రదేశ్)పై ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి 7.9 శాతం వడ్డీ చెల్లింపును ప్రభుత్వం కొనసాగించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ వడ్డీ చెల్లింపు వరిస్తుంది. జీపీఎఫ్ సహా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇతర ఫండ్స్‌కు ఈ నిర్ణయం వర్తిస్తుంది.