ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకు వద్ద రూ. 53వేలు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు జిల్లా కొరిటెపాడు ఆంధ్రాబ్యాంకు శాఖ వద్ద సోమవారం ఓ మహిళ దృష్టి మరల్చి 53 వేల రూపాయలను దొంగలు తస్కరించారు. బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకుని ఆమె బయటకు రాగా దొంగలు ఈపనికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.