ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అనకాపల్లి సమీపంలోని సిరసపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని ఏలూరు నుంచి విశాఖ వెళుతున్న కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురిని విశాఖ ఆరిలోవకు చెందినవారిగా గుర్తించారు. మరో మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.