ఆంధ్రప్రదేశ్‌

నిందితుల అరెస్టు: రూ.53 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: పులివెందులలో రెండు రోజుల క్రితం ఎస్‌బిఐ ఎటిఎంల్లో నగదు పెట్టడానికి వెళుతున్న సిబ్బందిపై ఇనుపరాడ్లతో దాడి చేసి 53 లక్షల రూపాయలను దోచుకున్న ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు నలుగురు స్థానిక దొంగలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి 53 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.