ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ద్రోహి కేసీఆర్:జైపాల్రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 October 2018
ఆలంపూర్: కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. జోగులాంబ దేవాలయం నుంచి ప్రారంభించిన ఎన్నికల రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన ఏ మాటా కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని, తెలంగాణను వ్యతిరేకించినవారినే ఆయన మంత్రివర్గంలో నియమించుకున్నారని అన్నారు. ఇంకా ఈ రోడ్షోలో కాంగ్రెస్ నాయకులు భట్ట విక్రమార్కుడు, జీవన్రెడ్డి తదితరులు మాట్లాడారు.