ఆంధ్రప్రదేశ్‌

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి :సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నరుూంతో సంబంధాలు కలిగివుండి ప్రయోజనాలు పొందినవారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారంనాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. నరుూంను పెంచిపోషించింది ప్రభుత్వాలేనని అన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు వత్తిడి తీసుకురావటం లేదని అన్నారు.