క్రైమ్/లీగల్
బైక్ఢీకొని ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 February 2020
పరిగి, ఫిబ్రవరి 15: బైక్ ను వెనుక నుంచి ట్రక్ డిట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. ఈ సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవి పల్లి స్టేజి సమీపంలోని సుగుణ స్టీల్ కంపెని సమీపంలో శనివారం జరిగింది. పరిగి మున్సిపల్ టీచర్ కాలనిలో నివాసముంటున్న శంకర్ నాయక్(29) దోమ మండల పరిధిలోని దొంగఏనికే పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన పాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం . లక్ష్మీదేవి పల్లి స్టేజి సమీపంలో సుగుణ స్టీల్ కంపెని పక్కన వస్తుండగా వెనుక నుంచి ట్రక్ డికొట్టింది. భైక్ పై ఉన్న శంకర్ నాయక్ అక్కడే మృతి చెందాడు. పరిగి పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.