క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు పీజీ హెచ్‌ఎం మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరడిగొండ, సెప్టెంబర్ 28:మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన పీజీ హెచ్‌ఎం లక్ష్మణ్‌రావు (44) శుక్రవారం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్‌టి జడ్పీ హైస్కూల్‌లో ప్రదానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న లక్ష్మణ్‌రావు తన నివాసగృహంలోని బాత్‌రూంలో కాలుజారి కిందపడడంతో తలకు బలమైన గాయం కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాగా ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.