క్రైమ్/లీగల్
హెడ్ రెగ్యులేటర్ వద్ద మహిళ మృతదేహం లభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 30 September 2018
మునగాల, సెప్టెంబర్ 29: మండలకేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో స్ధానిక హెడ్ రెగ్యూలేటర్ వద్ద శనివారం మహిళ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంకు చెందిన తడకమళ్ల విజయమ్మ(58) కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాం ఇక్కడ లభ్యమైనట్లు తెలిపారు. మృతుని సోదరుడు నాంపల్లి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు.