క్రైమ్/లీగల్
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 30 September 2018
నర్సంపేట, సెప్టెంబర్ 29: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణ చెందిన సంఘటన ఖానాపురం మండలంలోని ధర్మరావుపేటలో శనివారం చోటు చేసుకుంది. ధర్మారావుపేటకు చెందిన లంకెనపల్లి ముత్తయ్య (56) శనివారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ మోటార్ను ఆన్చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కి గురై మృతిచెందాడు. సంఘటనా స్థలానికి ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్రెడ్డిలు చేరుకుని మృతదేహాన్ని ముత్తయ్య ఇంటికి తరలించారు. బాధిత కుటుంబాన్ని పెద్ది సుదర్శన్రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు.