క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు తల్లీకూతుళ్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 23: మండలంలోని అప్పెపల్లి గ్రామం నంబయ్య కాలనీకి చెందిన తల్లీ, కూతుళ్లు రాయవేని ఇందిర ( 35), రాయవేని లావణ్య (16) పిడుగుపాటుతో మృతి చెందారు. మంగళవారం సా యంత్రం వారు పొలంలో పనిచేస్తుండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో పాటు పిడుగుపడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. తల్లీ కూతురు ఇద్దరు ఒకే సారి మృతి చెందడంతో వారి కుటుంబీకుల రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.