క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 30: పాలమూరు జిల్లా నవాబుపేట మండలంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం కాగా, 17 మందికి గాయాలయ్యాయ. నవాబుపేట మండలం పత్తేపూర్ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ (42), బాలయ్య (48) అక్కడికక్కడే మరణించారు. డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.