క్రైమ్/లీగల్

అల్లుడిని చంపిన కేసులో మామ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి,అక్టోబర్ 31: మండలంలోని నిర్మమాపురం గ్రామానికి చెందిన పోకల రాజశేఖర్‌రెడ్డి (40)అనే వ్యక్తిని కుటుంబ కలహాలతో తన మేనమామ ముత్తుమల కాశిరెడ్డి బడిసెతో పొడిచి చంపిన కేసులో నిందితుడు కాశిరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. బుధవారం ముద్దాయిని అరెస్టుచేసి పొదిలి కోర్టుకు హాజరుపర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 27వతేదీ జరిగిన ఈ ఘటనలో కేసు దర్యాప్తులో ఉందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.