క్రైమ్/లీగల్

పోలీస్ తనిఖీలో బంగారం, నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 6: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బంగారం, నగదు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎన్నికల సందర్బంగా పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది. సీఐ ఎడ్ల మహేష్ , ఎస్సై మారుతిల ఆధ్వర్యంలో పోలీసులలు లాడ్జీలను తనిఖీ చేస్తుండగా సంధ్య లాడ్జిలో ఏపికి చెందిన గోక వరపు సురేష్ అనే వ్యక్తి వద్ద కిలో బంగారంతోపాటు సుమారు 4లక్షల నగదు ఉండగా అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.