క్రైమ్/లీగల్

డీసీఎం వ్యాన్ ఢీకొని విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 20: డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్తగూడెంకు చెందిన పీ.బాల్‌రాజ్(20) దూలపల్లిలోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గండిమైసమ్మ నుంచి కొంపల్లి వైపు బాల్‌రాజ్ వెళ్తుండగా కొంపల్లి, శ్రీనివాస్ నగర్ కాలనీ సమీపంలో డీసీఎం వ్యాన్ దూసుకువచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలకు గురైన బాల్‌రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.