క్రైమ్/లీగల్

కొనాయ్ చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మే 5: స్థానిక కోనాయ్ చెరువులో ప్రధామవశాత్తూ జారి పడి ఇరువురు విద్యార్ధులు దుర్మరణం పొందిన దుర్గటన ఆదివారం చోటు చేసుకుంది. గన్నవరం సిఐ రవికుమార్ కధనం ప్రకారం నెల్లూరు జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ మస్తాన్ భాష (19), నెల్లూరు జిల్లా కావలికి చెందిన షేక్ కరీం భాష (20)లు వేసవి శెలవుల్లో ఉండేందుకు గన్నవరం కు చెందిన బాబాయ్ మస్తాన్ వలీ ఇంటికి వచ్చారు. ఆదివారం వీరు కునాయ్ చెరువు ఒడ్డున చెప్పులు విడిచి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తూ జారి చెరువులో మునిగిపోయి, మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశంచేసి మృత దేహాలను వెలికితీసి, శవ పరీక్షకోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.