క్రైమ్/లీగల్

బాలయ్యనగర్‌లో వివాదంపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 20: గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ బస్తీలో ప్లాట్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. బస్తీలో నర్సింహ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ తనదని టీఆర్‌ఎస్‌కు చెందిన ఫెరోజ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లాడు. బాధితులకు, ఫెరోజ్‌కు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురు దూషించుకోగా మహిళల పై కొట్టేందుకు ఫెరోజ్ ప్రయత్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బస్తీ వాసులంతా ఏకం కావడంతో ఫెరోజ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.