క్రైమ్/లీగల్

తిరుమలలో గుత్తికి చెందిన వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 8: అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నెట్టికంటి (54) అనే వ్యక్తి ఆదివారం తిరుమలలోని మాధవ నిలయం వద్ద మృతి చెంది పడి ఉండగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని దుస్తులను పరిశీలించగా అతని వద్ద ఆధార్ కార్డు లభించింది. దీని ఆధారంగా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.