క్రైమ్/లీగల్
విమానంలో ప్రయాణికురాలు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 July 2019
శంషాబాద్, జులై 27: కెన్యా నుంచి ఢిల్లీకి చికిత్స కోసం వస్తున్న ఓ మహిళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రాణాలు కొల్పోయింది. శంషాబాద్ ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన రూపాల్ బిందేష్ అమె భర్త కెన్యాలో స్థిరపడ్డారు. కొంత కాలం నుంచి ఆనారోగ్యంతో భాదపడుతున్న రూపాల్ బిందేషా(46)ను చికిత్స నిమిత్తం ఢిల్లీకి ఆమె భర్త తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన సమయంలో ఆమె మృతి చెందినట్లు తెలిపారు.