క్రైమ్/లీగల్

చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 31: మూడున్నారేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన రుద్రాదేవి, లక్ష్మణ్‌రాజ్ భార్యభర్తలు. వీరికి మూడున్నారేళ్ల కుమార్తె ఉంది. లక్ష్మణ్‌రాజ్‌కు దూరపు బంధువు రాజు(25). మంగళవారం చిన్నారిపై రాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.