క్రైమ్/లీగల్

ఆటో ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 1: ప్యాసింజర్ ఆటో ఢీకొనడంతో ఓ సైక్లిస్టు వృద్ధుడు మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోణాయిపల్లి గ్రామానికి చెందిన గండ్ల సత్తయ్య(65) గురువారం ఉదయం ఎదో పని మీద తన సైకిల్‌పై డబిల్‌పూర్ గ్రామానికి వెళ్తుండగా మార్యమధ్యలోని మైసిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద అటుగా అతివేగంగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయి తీవ్ర గాయాలకు గురైన సత్తయ్యను చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఆర్‌ఆర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.