క్రైమ్/లీగల్
రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 October 2019
వరదయ్యపాళెం, అక్టోబర్ 24: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం శ్రీసిటీ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సుమారు కోటి రూపాయలు విలువ చేసే 90 ఎర్రచందనం దుంగలను శ్రీసిటీ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాచకండ్రిగ చెక్పోస్ట్ వద్ద ఏపీ 27 యు 9257 నెంబర్ గల లారీలో ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో వివరించనున్నట్లు తెలిపారు.