క్రైమ్/లీగల్

బోటు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 25: గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో చనిపోయిన 12 మంది కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బి.రాజేందర్, బి.అవినాష్, బి.రాజేంద్రప్రసాద్, జి.రాజేంద్రప్రసాద్, బి.వెంకటయ్య, డి.హేమంత్, బి.్ధర్మరాజు, కోమ్ముల రవి, కొండూరు రాజ్‌కుమార్, రేపాకుల విష్ణుకుమార్, గమీది సునీల్, ఈరన్ సాయి కుమార్‌లకు చెల్లించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.