క్రైమ్/లీగల్

వాటర్ ట్యాంక్ నిర్మాణంలో విద్యుత్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, అక్టోబర్ 28: ఓ వెంచర్‌లో నిర్మిస్తున్న వాటర్ నిర్మాణంలో విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు కొత్తూరు సీఐ చంద్రబాబు తెలిపారు. సోమవారం రాత్రి కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలోని ప్రశాంత్ ఎన్‌క్లేవ్ వెంచర్‌లో నిర్మిస్తున్న నీటి ట్యాంక్ నిర్మాణంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. మృతుడు ధభంగపూర్ గ్రామం మద్దుర్ మండలంగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణాలు చేస్తుండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.