క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కొండ, అక్టోబర్ 30: వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ద దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనం అయ్యారు. తండాకు చెందిన భూక్య దస్రు(68), బాజు(65)లు అనుమానస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యా రు. కాగా ఈ సంఘటనలో సొంత కుమారుడు రెండున్నర ఎకరాల భూమి కోసం ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ పెద్దన్న కుమార్ తెలిపారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైపోయింది. సంఘటన స్థలికి నెక్కొండ ఎస్సై నవీన్‌కుమార్ చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.