క్రైమ్/లీగల్
సమత కేసులో నిందితులకు న్యాయవాది ఏర్పాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 December 2019
ఆదిలాబాద్, డిసెంబర్ 18: ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచార కేసులో నిందితులు షేక్బాబా, షేక్ షాబోద్దీన్, షేక్ ముగ్దుంలను బుధవారం ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు హాజరుపర్చారు.
నిందితుల తరపున వాదించేందుకు బార్ అసోసియేషన్ ప్యానెల్ బోర్డు సూచన మేరకు సీనియర్ న్యాయవాది ఏఏ రహీమ్ నిందితుల తరపున వకాల్తా స్వీకరించారు. కేసు విచారణ గురువారం నాటికి వాయిదా పడగా, ఈ కేసులో 44మంది సాక్షులను రోజువారీగా కోర్టులో విచారించనున్నారు.