ఆంధ్రప్రదేశ్‌

వృద్ధ జంటపై దాడి : వృద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నంలో పేద వృద్ధ దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం దాడి చేశారు. వృద్ధురాలు మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చెమ్మనగిరిపేటలో పాండురంగారావు, ధనలక్ష్మీ దంపతుల ఇంటి తలుపులు తట్టారు. తలుపులు తీయగానే ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ధనలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడిన పాండురంగారావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.