తెలంగాణ

నిమజ్జనంలో అపశృతి : వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూకట్‌పల్లి పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్టకు చెందిన భాస్కర్‌ (42) ఆదివారం రాత్రి మిత్రులతో కలిసి కూకట్‌పల్లి నల్లచెరువుకు వినాయక నిమజ్జనం కోసం వచ్చి విగ్రహం సహా చెరువులోకి దిగి చెరువులో మునిగిపోయాడు. సోమవారం ఉదయం అతని మృతదేహం లభించింది.