ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల పనుల్లో జాప్యాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కృష్ణానది పుష్కరాల కోసం చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆయన సోమవారం ఉదయం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామిని సందర్శించిన అనంతరం పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ పనుల్లో నాణ్యత లోపించినా, జాప్యం జరిగినా అందుకు అధికారులు కూడా బాధ్యులేనన్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తోందన్నారు.