తెలంగాణ

పోలీసు పరీక్షలను సజావుగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారులకు డిజిపి ఆదేశం
హైదరాబాద్, మార్చి 11: వచ్చే నెల 3న జరుగనున్న కానిస్టేబుల్‌ల నియామక రాత పరీక్షను 5.36 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారని, ఇందుకోసం మొత్తం 1,131 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సందర్భంగా పోలీసులు జాగ్రత్తగా పనిచేయాలన్నారు.