తెలంగాణ

జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు అరుణ సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ శనివారం చేపట్టారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు. జిల్లాల విభజనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అరుణ అన్నారు. ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు.