ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నేడు భవానీ దీక్షల విరమణ కావటంతో భక్తులు దుర్గగుడికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అర్థరాత్రి నుంచే భక్తులు అమ్మ దర్శనం కోసం వేచి వున్నారు. భవానీ దీక్షల నేపథ్యంలో అర్థరాత్రి 2 గంటల నుంచే భక్తులను వదిలారు. జనవరి 1వ తేదీ అర్థరాత్రి వరకు భక్తులను దర్శనం కోసం అనుమతినిస్తామని ఈఓ కోటీశ్వరమ్మ తెలిపారు.