ఆంధ్రప్రదేశ్‌

వేధించిన తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రెండేళ్లుగా తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎపి రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళను వేధించినందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని శనివారం ఆదేశించారు.