ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ పొదుపులో అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్‌ను పొదుపు చేయడంలో దేశం మొత్తమీద ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ బోర్డు చైర్మన్ రాజీవ్‌శర్మ అన్నారు. ఇక్కడ గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో ఎపి అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అమరావతిలో విద్యుత్ ప్రాజెక్టులకు ఆరువేల కోట్ల రూపాయలు, అనంతపురంలో సోలార్ ఇంధన ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.