ఆంధ్రప్రదేశ్‌

నీరు-ప్రగతిపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టులపై ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నీరు-ప్రగతిపై కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటివరకు 2,40,444 పంటకుంటల తవ్వకం పూర్తయిందన్నారు. ఏప్రిల్‌ నాటికి 4 లక్షల పంటకుంటల తవ్వకం పూర్తి చేయాలని ఆదేశించారు.