రాష్ట్రీయం

50 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి: ఈటెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: తెలంగాణలో 50 లక్షల 34 వేల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. లక్షమంది రైతులతో రేపు హుజూరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.