ఆంధ్రప్రదేశ్
ప్యాసింజర్ రైలు ఇంజన్లో మంటలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
ఒంగోలు: ఒంగోలు-తెనాలి ప్యాసింజర్ రైలు ఇంజన్లో సోమవారం మంటలు వ్యాపించడంతో చినగంజాం వద్ద నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటసేపు ప్యాసింజర్ను నిలిపివేశారు.