ఆంధ్రప్రదేశ్‌

అగ్ని ప్రమాదంలో 20 గుడిసెలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఇక్కడి సిద్దార్థ నగర్‌లో మంగళవారం ఉదయం ఓ ఇంట్లో చెలరేగిన మంటలు వ్యాపించి 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.