రాష్ట్రీయం

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఈ రోజు ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగింది. పంపిణీ సందర్భంగా మూడువేల మంది అధికారులు, సిబ్బంది సేవలందించారు. ఇప్పటి వరకు 75,631 మంది చేప ప్రసాదం స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున ఉబ్బసం వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు.