రాష్ట్రీయం

10 నుంచి రైతు బంధు పథకం: హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధిపేట: ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని రెడ్డిసంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా చెక్కులు ఇవ్వబోతున్నామని చెప్పారు.