రాష్ట్రీయం

'రైతుబంధు' పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ : భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందన్నారు. తనకు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం, సెంటిమెంట్ ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతులకు పాస్ పుస్తకాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కులాలు, మతాలు తేడాలేకుండా అందరినీ ఆదుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.