రాష్ట్రీయం

ప్రభుత్వ పథకాలు రైతులకు చేరుతున్నాయా?:హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన వాజ్యంపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.్భసలే, ఎస్.వి భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు విన్నవించారు. ఈ పథకాలు చాలవని, ఇంకా అమలుచేయాలని, అమలు చేస్తున్న పథకాలపై విస్తత్ర ప్రచారం చేయాలని సూచించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.