ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల పనులకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానది పుష్కరాలు సమీపిస్తున్నందున వివిధ పనులను పూర్తి చేసేందుకు ఎపి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నదీ తీరం వెంబడి బారికేడ్ల నిర్మాణానికి 9.5 కోట్లు, అతిథిగృహాలు, ప్రభుత్వ బంగ్లాల ఆధునీకరణకు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశారు.