ఆంధ్రప్రదేశ్‌

350 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి, వై.రామవరం ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి సుమారు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ గంజాయిని తరలించేందుకు సిద్ధం చేశారు.