ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొట్టిన బస్సు: 10 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఏలూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్నలారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.